చంద్రబాబుకు అమరావతి ఓ ఏటీఎం: మంత్రి జోగి రమేష్

by సూర్య | Fri, Sep 23, 2022, 07:38 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిని ఓ ఏటీఎం మాదిరి మార్చుకుని దోచుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ చేశాడని, అధికారం పోయిన తర్వాత అమరావతి ఉద్యమం పేరుతో అమరావతి నుండి అమెరికా వరకు దోచుకుంటున్నారని విమర్శించారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM