by సూర్య | Fri, Sep 23, 2022, 08:36 PM
ఏపీ రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై కాగ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినవేనని ఆరోపించారు. టీడీపీ పాలన, కరోనా వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నదన్నారు. 2015 నుంచి 2021 మధ్య కాలంలోనే కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు. లావాదేవీల్లో ఉల్లంఘనలు జరగలేదన్నారు.
Latest News