చేయూత లో భాగంగా సీఎం తో డిప్యూటీ సిఎం సెల్ఫీ

by సూర్య | Fri, Sep 23, 2022, 01:42 PM

చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగనున్న చేయూత కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక విమానం లో బయల్దేరిన సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు. ఈ సందర్బంగా ముత్యాల నాయుడు, కుప్పం పర్యటన ప్రతిష్టాత్మకమైనదిగా తెలుపుతూ సరదాగా సెల్ఫీ తీశారు.

Latest News

 
డాక్టర్ శాంతారావు నార్నే, 'అన్న క్యాంటీన్'కు భారీ విరాళం ప్రకటించారు Sun, Mar 23, 2025, 09:19 PM
అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రజని అన్నారు. Sun, Mar 23, 2025, 09:08 PM
నారా లోకేశ్ నేడు కుటుంబ సమేతంగా పంజాబ్ లో పర్యటించారు Sun, Mar 23, 2025, 09:06 PM
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి Sun, Mar 23, 2025, 08:44 PM
ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. Sun, Mar 23, 2025, 08:42 PM