ప్రభుత్వ ఆస్పతి కాన్పుల వార్డులో పండ్లు పంపిణీ

by సూర్య | Fri, Sep 23, 2022, 01:40 PM

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ సతీమణి టీసీ యామిని పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసు పత్రిలోని కాన్పులు వార్డులోని గర్భవతులు, బాలింతలకు, వైద్యులకు, వైద్య సిబ్బందికి టీసీ వరుణ్ తల్లి టీసీ నీరజ పండ్లు, పసుపు కుంకుమ, గాజులు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భణీలు వైద్యులు సూచించే సలహాలు తప్పకుండా పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

Latest News

 
నీకు కూడా కుటుంబం ఉందని గుర్తు పెట్టుకో,,,ఎమ్మెల్యే పుల్లారావుపై రజిని ఆగ్రహం Sat, Feb 08, 2025, 07:50 PM
ఏపీలోని ఆ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు పెంపు Sat, Feb 08, 2025, 07:36 PM
హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రాంబాబు Sat, Feb 08, 2025, 07:25 PM
మల్లిఖార్జునస్వామికి టీడీపీ ఎమ్మెల్యే భారీ విరాళం.. బంగారు వస్తువులు అందజేత Sat, Feb 08, 2025, 07:02 PM
జనసేన నేత కిరణ్ రాయల్‌పై మహిళ సంచలన ఆరోపణలు Sat, Feb 08, 2025, 06:57 PM