ప్రభుత్వ ఆస్పతి కాన్పుల వార్డులో పండ్లు పంపిణీ

by సూర్య | Fri, Sep 23, 2022, 01:40 PM

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ సతీమణి టీసీ యామిని పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసు పత్రిలోని కాన్పులు వార్డులోని గర్భవతులు, బాలింతలకు, వైద్యులకు, వైద్య సిబ్బందికి టీసీ వరుణ్ తల్లి టీసీ నీరజ పండ్లు, పసుపు కుంకుమ, గాజులు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భణీలు వైద్యులు సూచించే సలహాలు తప్పకుండా పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM