ప్రభుత్వ ఆస్పతి కాన్పుల వార్డులో పండ్లు పంపిణీ

by సూర్య | Fri, Sep 23, 2022, 01:40 PM

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ సతీమణి టీసీ యామిని పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసు పత్రిలోని కాన్పులు వార్డులోని గర్భవతులు, బాలింతలకు, వైద్యులకు, వైద్య సిబ్బందికి టీసీ వరుణ్ తల్లి టీసీ నీరజ పండ్లు, పసుపు కుంకుమ, గాజులు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భణీలు వైద్యులు సూచించే సలహాలు తప్పకుండా పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

Latest News

 
అనాదిగా వస్తున్న ఆచారం ,,,బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవం Sun, Sep 24, 2023, 10:19 PM
చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థితి అనుమానస్పద మృతి,,,,పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు Sun, Sep 24, 2023, 10:18 PM
త్వరలో పవన్ కళ్యాణ్ నాలుగోవిడత వారాహి విజయయాత్ర Sun, Sep 24, 2023, 10:12 PM
చంద్రబాబుకు మద్దతుగా ఉద్యమాలకు టీడీపీ యాక్షన్ కమిటీ Sun, Sep 24, 2023, 09:31 PM
సింగరేట్ కోసం ఘర్షణ...ఒకరి మరణం Sun, Sep 24, 2023, 09:29 PM