తలుపుల మండలంలో ప్రజాపోరు యాత్ర

by సూర్య | Fri, Sep 23, 2022, 01:40 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్రలో భాగంగా శుక్రవారం తలుపుల మండలం బట్రేపల్లి గ్రామంలో రైల్వే ప్రజా పోరు సమావేశాన్ని పి ఎస్ సి మెంబెర్ తలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హరినాయక్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహులు పాల్గొన్నారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM