తలుపుల మండలంలో ప్రజాపోరు యాత్ర

by సూర్య | Fri, Sep 23, 2022, 01:40 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్రలో భాగంగా శుక్రవారం తలుపుల మండలం బట్రేపల్లి గ్రామంలో రైల్వే ప్రజా పోరు సమావేశాన్ని పి ఎస్ సి మెంబెర్ తలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హరినాయక్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహులు పాల్గొన్నారు.

Latest News

 
అనాదిగా వస్తున్న ఆచారం ,,,బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవం Sun, Sep 24, 2023, 10:19 PM
చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థితి అనుమానస్పద మృతి,,,,పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు Sun, Sep 24, 2023, 10:18 PM
త్వరలో పవన్ కళ్యాణ్ నాలుగోవిడత వారాహి విజయయాత్ర Sun, Sep 24, 2023, 10:12 PM
చంద్రబాబుకు మద్దతుగా ఉద్యమాలకు టీడీపీ యాక్షన్ కమిటీ Sun, Sep 24, 2023, 09:31 PM
సింగరేట్ కోసం ఘర్షణ...ఒకరి మరణం Sun, Sep 24, 2023, 09:29 PM