తలుపుల మండలంలో ప్రజాపోరు యాత్ర

by సూర్య | Fri, Sep 23, 2022, 01:40 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్రలో భాగంగా శుక్రవారం తలుపుల మండలం బట్రేపల్లి గ్రామంలో రైల్వే ప్రజా పోరు సమావేశాన్ని పి ఎస్ సి మెంబెర్ తలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హరినాయక్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహులు పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM