తలుపుల మండలంలో ప్రజాపోరు యాత్ర

by సూర్య | Fri, Sep 23, 2022, 01:40 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్రలో భాగంగా శుక్రవారం తలుపుల మండలం బట్రేపల్లి గ్రామంలో రైల్వే ప్రజా పోరు సమావేశాన్ని పి ఎస్ సి మెంబెర్ తలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హరినాయక్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహులు పాల్గొన్నారు.

Latest News

 
డ్యాన్స్ చేశాడని ఉద్యోగంలోంచి తొలగించిన అధికారులు Sun, Mar 16, 2025, 07:46 PM
అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లంటూ కోట్లు కాజేశాడు Sun, Mar 16, 2025, 07:35 PM
తిరుమలలో మరో మోసం.. .. ఏకంగా రూ.2.60 లక్షలు.. Sun, Mar 16, 2025, 06:13 PM
ఆ దొంగచేతికి తాళాలిస్తే... జగన్‌పై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు Sun, Mar 16, 2025, 05:51 PM
అమరావతికి మరో గుడ్ న్యూస్.. ఇక నిర్మాణ పనులు మరింత వేగంగా Sun, Mar 16, 2025, 05:47 PM