by సూర్య | Fri, Sep 23, 2022, 11:21 AM
నందమూరి తారక రామారావు అనే పేరు శిలాఫలకంపై ఉన్నా లేకపోయినా ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉంటుంది అని టీడీపీ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. పేద వాడికి పట్టేడు అన్నం పెట్టాలి అనేది ఆశయం ఆయన చేసిన పాలన ని ఎవరు మర్చిపోలేరు.. రెసిడెన్షియల్ స్కూల్స్,వైద్య శాలలు, గ్రామల అభివృద్ధి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు , ఇలా ప్రతి ఒక్కటి పటిష్ఠం చేసిన గొప్ప వ్యక్తి.నిస్వార్థంగా పని చేసే అన్న గారి అభిమానులు ఉన్నంత వరకు తారకరామారావు గారి కీర్తి ఎప్పుడు ప్రకాశిస్తుంది అని అయన తెలియజేసారు.
Latest News