ఎన్టీఆర్ పేరు శిలాఫలకంపై లేకున్నా , ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉంటుంది

by సూర్య | Fri, Sep 23, 2022, 11:21 AM

నందమూరి తారక రామారావు అనే పేరు శిలాఫలకంపై ఉన్నా లేకపోయినా ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉంటుంది అని టీడీపీ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. పేద వాడికి పట్టేడు అన్నం పెట్టాలి అనేది ఆశయం ఆయన చేసిన పాలన ని ఎవరు మర్చిపోలేరు.. రెసిడెన్షియల్ స్కూల్స్,వైద్య శాలలు, గ్రామల అభివృద్ధి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు , ఇలా ప్రతి ఒక్కటి పటిష్ఠం చేసిన గొప్ప వ్యక్తి.నిస్వార్థంగా పని చేసే అన్న గారి అభిమానులు ఉన్నంత వరకు తారకరామారావు గారి కీర్తి ఎప్పుడు ప్రకాశిస్తుంది అని అయన తెలియజేసారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM