పోలీసుల పహారా మధ్య మీ పర్యటన నవ్వు తెప్పిస్తోంది

by సూర్య | Fri, Sep 23, 2022, 11:21 AM

సిఎం జగన్ కుప్పం పర్యటన ఆశ్చర్యం కలిగిస్తోంది అని టీడీపీ రాష్ట్ర నాయకులూ కింజారపు అచ్చేమ్ నాయుడు తెలిపారు. సీఎం జగన్ ఈ రోజు కుప్పం పర్యటన చెయ్యబోతుండగా దానిపై స్పందించిన అచ్చేమ్ నాయుడు మాట్లాడుతూ....  రోడ్లు తవ్వి రెండంచెల బారికేడ్లు, బైండోవర్ కేసులు, గృహ నిర్భంధాలు, దుకాణాల మూసివేతలు, స్కూళ్లకు సెలవులతో వేల మంది పోలీసుల పహారా మధ్య మీ పర్యటన నవ్వు తెప్పిస్తోంది. మీలో ఏదో అభద్రత, అనుమానం, అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో చెయ్యాలనే ప్రయత్నంలో మీరు మరింత అభాసుపాలవుతున్నారని మీ వాళ్లే అంటున్నారు అని ఎద్దేవా చేసారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM