ప్రత్యేక పూజలలో కర్నాటక యోగానందేశ్వర సరస్వతి మఠాధిపతి

by సూర్య | Fri, Sep 23, 2022, 10:30 AM

కర్నూలు: కర్నాటక రాష్ట్రంలోని సుప్రసిద్ధ మఠం యోగానందేశ్వర సరస్వతి మఠాధిపతి పరివ్రాజకలు పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ శంకర భారతీ స్వామీజీ గురువారం కర్నూలుకు చేరుకున్నారు. ప్రకాష్ నగర్ లోని తుంగభద్రా నది సమీపంలో ఉన్న హరి హర చిత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అవోపా సదన్లో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసినట్లు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM