దేశంలో స్థిరంగా కరోనా కేసులు

by సూర్య | Fri, Sep 23, 2022, 10:31 AM

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,383 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా మహమ్మారి వల్ల 20 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 45,281కి తగ్గిపోయింది. ఇక రికవరీ రేటు 98.71 శాతంగా నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశంలో 14,91,017 మంది గురువారం కోవిడ్ టీకాలు పొందారు.

Latest News

 
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM
వైసీపీ అభ్యర్థికి ఇంటిపోరు.. భర్తపై రెబల్‌గా పోటీకి సిద్ధమైన భార్య, నామినేషన్‌కు డేట్ ఫిక్స్! Fri, Apr 19, 2024, 08:51 PM