నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Sep 22, 2022, 08:55 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 337 పాయింట్లు నష్టపోయి 59,119 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 17,629 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టైటాన్ (2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.64%), ఏషియన్ పెయింట్స్ (2.51%), మారుతి (1.68%), ఐటీసీ (1.19%).


టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.80%), హెచ్డీఎఫ్సీ  బ్యాంక్ (-2.18%), యాక్సిస్ బ్యాంక్ (-2.09%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.69%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.67%).


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM