పేదరిక నిర్మూలనకు మరో రూ.10వేల కోట్లు విరాళం

by సూర్య | Thu, Sep 22, 2022, 07:54 PM

ప్రపంచ వ్యాప్తంగా పేదరికం, సామాజిక అసమానతల తొలగింపునకు మిలిందా గేట్స్ ఫౌండేషన్ మరోసారి భారీ విరాళాన్ని ప్రకటించింది. సుమారు 1.27 బిలియన్ డాలర్లు (రూ.10.25 వేల కోట్లు) ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. 2030 నాటికి UNO నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం, ఇప్పటి వరకు సాధించిన పురోగతిని కొనసాగించేందుకు తాజా ఆర్థిక సాయాన్ని వినియోగించనున్నట్లు మిలిందా గేట్స్ ఫౌండేషన్ తెలిపింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM