ప్రభుత్వ హాస్టళ్లలో టీవీ, ఇంటర్నెట్ సదుపాయం : సీఎం జగన్

by సూర్య | Thu, Sep 22, 2022, 07:50 PM

ప్రభుత్వ హాస్టళ్లలో 2దశల్లో, గురుకులాల్లో 3దశల్లో 'నాడు-నేడు' పనులు చేపడతామని సీఎం జగన్ తెలిపారు. హాస్టళ్ల నిర్వహణ పరిశీలనకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని, గురుకులాల అకడమిక్ పర్యవేక్షణా బాధ్యత ఎమీఈవో లకు అప్పగిస్తామని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లలో టీవీ, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని, రోజూ ప్రత్యేక మెనూ అమలు చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు విద్యాకానుకతో పాటు కాస్మోటిక్స్ అందించాలని సూచించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM