టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ఏపీ సర్కారు దృష్టి

by సూర్య | Thu, Sep 22, 2022, 07:46 PM

ఏపీ రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు, ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 16 సర్క్యూట్లపై ఆన్లైన్లో ప్రజాభిప్రాయం సేకరించగా 5 సర్క్యూట్ల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. విజయవాడ-పంచారామ యాత్ర, విజయవాడ-అష్టశక్తి యాత్ర, విజయవాడ-త్రిలింగ యాత్ర, తిరుపతి-కృష్ణదేవరాయ యాత్ర, తిరుపతి- గోల్డెన్ ట్రయాంగిల్ సర్క్యూట్లలో తొలి దశ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయనున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM