ఏపీకి మూడు నెలల్లో మూడు వేల కోట్లు : మంత్రి గడ్కరీ

by సూర్య | Thu, Sep 22, 2022, 05:45 PM


ఏపీకి 3 నెలల్లో 3వేల కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి నీతి గడ్కరీ అన్నారు. ప్రభుత్వం ముందుకొస్తే లాజిస్టిక్ పార్క్, విజయవాడ బైపాస్ మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రాజమండ్రిలో హైవే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 2024 నాటికి ఈ హైవే పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ హైవే 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకవరం వద్ద నాలుగు లైన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM