ఈ ఖరీఫ్ సీజన్ ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉంది: జేసీ మహేష్ కుమార్

by సూర్య | Thu, Sep 22, 2022, 05:39 PM

ఈ ఖరీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేయాలని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ 2అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉందని, మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నవంబరు మొదటి వారం తరువాత ధాన్యం మార్కెట్‌కు వస్తాయని, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

Latest News

 
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అప్ డేట్స్ Fri, Apr 19, 2024, 12:28 PM
టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు Fri, Apr 19, 2024, 12:27 PM
సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు Fri, Apr 19, 2024, 12:25 PM