సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త చెప్పిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

by సూర్య | Thu, Sep 22, 2022, 04:24 PM

సీనియర్‌ సిటిజన్లకు ఎస్బీఐ శుభవార్ చెప్పింది. ఎస్బీఐ ‘వీకేర్‌’ డిపాజిట్‌ స్కీంను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. ఎస్బీఐ ఈ స్కీమ్ కింద ఐదేళ్లు, ఆపై కాలపరిమితి కలిగిన సీనియర్‌ సిటిజన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని 30 బేసిస్‌ పాయింట్లు అదనంగా చెల్లిస్తోంది. సాధారణ ప్రజలకు పదేళ్ల కాలపరిమితి ఎఫ్‌డీపై 5.65 శాతం వడ్డీని, సీనియర్‌ సిటిజన్లకు 6.45 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM