ప్రియురాలిని గొడ్డలితో నరికి హత్య చేసిన ప్రియుడు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:33 PM

యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. ఆశాదేవి (33) అనే మహిళ భర్తను వదిలేసింది. కొన్నాళ్లుగా మొరాదాబాద్‌కు చెందిన నదీమ్ అహ్మద్‌ (25)‌తో సన్నిహితంగా ఉంటోంది. ఆమె తనను దూరం పెడుతుండడం నదీమ్ తట్టుకోలేకపోయాడు. సెప్టెంబర్ 16న ఆశాదేవిపై గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఫ్లాట్ యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM