నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:23 PM

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయాయి. అయితే టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, మారుతి, ఐటీసీ సంస్థల షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, బజాజ్ ఫిన్ సర్వ్ సంస్థల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM