నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:23 PM

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయాయి. అయితే టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, మారుతి, ఐటీసీ సంస్థల షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, బజాజ్ ఫిన్ సర్వ్ సంస్థల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM