నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:23 PM

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయాయి. అయితే టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, మారుతి, ఐటీసీ సంస్థల షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, బజాజ్ ఫిన్ సర్వ్ సంస్థల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

Latest News

 
రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Dec 05, 2023, 08:20 PM
మహానంది స్వామివారికి ...వెండి మండపాన్ని అందజేసిన భక్తుడు Tue, Dec 05, 2023, 08:18 PM
ఏపీని వణికిస్తున్న మిచౌంగ్ తుఫాన్....కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు Tue, Dec 05, 2023, 07:37 PM
ఏపీ హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్...జీవోను రద్దు చేయాలని కోరిన రైతులు Tue, Dec 05, 2023, 07:36 PM
విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మూసివేత Tue, Dec 05, 2023, 07:25 PM