విష ప్రచారాలు చేయడం లో వైసీపీ ముందంజలో ఉంది

by సూర్య | Thu, Sep 22, 2022, 03:57 PM

రాజమహేంద్రవరం లో తెలుగు యువత ఆధ్వర్యంలో  నిర్వహించిన నిరుద్యోగ రణ భేరి కార్యక్రమంలో టీడీపీ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి  పాల్గొనడం జరిగింది.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి దిక్కుమాలిన చర్యలు రాష్ట్రం ని సర్వ నాశనం చేస్తుంది. ఉద్యోగ కల్పన అని ఆశ చూపి ఇప్పుడు చేతులెత్తేశారు.అరాచక ఆటవిక విధానం లో రాష్ట్రం పయనిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెరిగిపోతుంది. విష ప్రచారాలు చేయడం లో మాత్రం ఈ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి   మరియు అనుచర గణం ముందు వరుస లో ఉన్నారు అని ఎద్దేవా చేసారు .

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM