ఎల్లారెడ్డి: సమిష్టి కృష్టితో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దాం

byసూర్య | Sun, Oct 27, 2024, 08:16 PM

సమిష్టి కృష్టితో ఎల్లారెడ్డి మండలంలో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషిచేద్దామని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. సోమవారం ఎమ్యెల్యే క్యాంపు అఫిసులో గ్రామ కమిటీ అధ్యక్షులతో సమావేశం జరిగింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే చర్యలుంటాయన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM