పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడమే బిఆర్ఎస్ లక్ష్యం

byసూర్య | Fri, Oct 25, 2024, 06:52 PM

పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడమే బిఆర్ఎస్ లక్ష్యమని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నల్గొండ మండలం కాకుల కొండారం.
గ్రామానికి చెందిన కుడతల నరసింహ గత మార్చి నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బిఆర్ఎస్ పార్టీ తరఫున రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును కొడతల నరసింహ భార్య చంద్రకళకు అందజేశారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM