నల్గొండ: రాష్ట్ర విద్యా కమిషన్‌ సభ్యులను కలిసిన కాంగ్రెస్ నేత

byసూర్య | Fri, Oct 25, 2024, 06:41 PM

నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనిమద్దె పరమేష్ రాజ్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన.
డాక్టర్ చారకొండ వెంకటేష్ ని హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మెమెంటో బహుకరించి గజమాలతో ఘనంగా సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద రమేష్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొండి కత్తి సతీష్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM