byసూర్య | Fri, Oct 25, 2024, 06:38 PM
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన ఎర్కచర్ల సుగుణమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. మాజీ సర్పంచ్ వలంపట్ల ఝాన్సీ ప్రవీణ్ ద్వారా.
ఈ విషయం తెలుసుకున్న శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు మృతురాలి కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.