మహబూబ్ నగర్: మాడా అభివృద్ధికి కృషి చేస్తా

byసూర్య | Wed, Oct 23, 2024, 07:10 PM

మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (మాడా) అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM