పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కమిటీ ఎన్నిక

byసూర్య | Mon, Oct 21, 2024, 07:18 PM

పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా ఎన్నికలు సోమవారం ఆదిలాబాద్ టీఎన్జీవో సంఘ భవనంలో నిర్వహించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులుగా జొన్పల్లి సంజీవ్ రావు, కార్యదర్శిగా బొర్లకుంట దుర్గయ్య , కోశాధికారి ఇజ్జగిరి రాందాస్ తో పాటు తదితరులను ఎన్నుకున్నారు. నూతన ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంద అశోక్, నవీన్ కుమార్ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM