విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేసిన ఖేఢ్ ఎమ్మెల్యే

byసూర్య | Thu, Oct 17, 2024, 02:55 PM

నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సేవోద్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు నాలుగు లక్షల రూపాయలతో బ్యాగులు పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రతి విద్యార్థి రేపటి పౌరుడు కావాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ చౌహాన్, కట్టకింది సంజీవ రెడ్డి, శంకర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గ్రూప్ 1 విద్యార్థులు కోరితే తాము కోర్టులో కేసు వేశామన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:26 PM
విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:24 PM
బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 08:18 PM
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Mon, Oct 21, 2024, 08:08 PM
మృతుల కుటుంబాలకు.. అండగా ముదిరాజ్ యూత్ Mon, Oct 21, 2024, 07:34 PM