పండుగకు తల్లిగారింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్య

byసూర్య | Thu, Oct 17, 2024, 01:49 PM

 పండుగకు పుట్టింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేట జిల్లా, చేర్యాల మండలంలోని ఆకునూరులో చోటుచేసుకుంది. హన్మకొండ జిల్లా, క్యాతంపల్లికి చెందిన సౌమ్య(22)కు నాలుగేళ్ల క్రితం ఆకునూరుకు చెందిన శ్రావణ్‌తో పెళ్లి అయ్యింది. వారికి ఏడాదిన్నర కూతురు ఉంది. బతుకమ్మ పండుగకు భర్త పుట్టింటికి పంపకపోవడంతో సౌమ్య పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM