ఈనెల 22న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్‌పై అవగాహన సదస్సు

byసూర్య | Wed, Oct 16, 2024, 07:54 PM

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్జీవోస్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఈనెల 22న నిర్వహించే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పై నిరుద్యోగ యువతకు, ప్రభుత్వాలు అందించే పథకాలపై పూర్తిగా అవగాహన కల్పించే విధంగా అధికారులు సమాయత్తం కావాలని తెలిపారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM