ధర్నాకు భారీ ఎత్తున తరలి వెళ్లిన

byసూర్య | Tue, Oct 01, 2024, 02:14 PM

సిద్దిపేట దుబ్బాక ప్రాంతాల నుండి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా నాయకులు భారీ ఎత్తున తరలివెళ్లారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి  మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం జరిగిందని అన్నారు రైతులకు ఇస్తానటువంటి రుణమాఫీ విడుదలవారీగా చేస్తాను చెప్పినప్పటికీ చేయకుండా కాలయాపన చేస్తుంది.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బిజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, కిసాన్ మోర్చా  జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు పాలకొల్లు వెంకటరామిరెడ్డి  సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శిలు మర్కంటి ఏగొండ, లంబ నాగరాజు,తోకల శ్రీనివాస్ రెడ్డి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గుడిహత్నూర్ ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డుప్రమాదం Tue, Oct 01, 2024, 07:32 PM
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి Tue, Oct 01, 2024, 07:28 PM
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి Tue, Oct 01, 2024, 07:28 PM
ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్‌ Tue, Oct 01, 2024, 07:27 PM
రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ Tue, Oct 01, 2024, 07:12 PM