పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటాం: ఎమ్మేల్యే

byసూర్య | Thu, Sep 26, 2024, 07:13 PM

హైడ్రాపై చట్టబద్ధంగా పోరాటం చేద్దామని మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మౌలాలీ డివిజన్ శివనంద్ నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిశారు. కొన్నేళ్ల క్రితం శివానంద నగర్లో అన్ని అనుమతులతో ఇండ్లు నిర్మించుకున్నామని దానికి ఇటీవల హైడ్రా నోటీసులు జారీ చేసిందని వాపోయారు. న్యాయ నిపుణులతో సూచనలు తీసుకుని ముందుకెళదామని, పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


Latest News
 

ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిందన్న కేటీఆర్ Thu, Sep 26, 2024, 08:37 PM
అధికారులు జీవితంలో ఏ తప్పు చేయకూడదో కాళేశ్వరం ఉదాహరణ అన్న సీఎం Thu, Sep 26, 2024, 07:37 PM
మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం నుంచి డిమాండ్ వస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడి Thu, Sep 26, 2024, 07:35 PM
లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య Thu, Sep 26, 2024, 07:14 PM
పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటాం: ఎమ్మేల్యే Thu, Sep 26, 2024, 07:13 PM