నష్టపరిహారం అందజేసిన నాయకులు

byసూర్య | Thu, Jul 11, 2024, 03:36 PM

సంగారెడ్డి జిల్లా హత్నుర మండలంలోనీ ఎస్బి ఆర్గానిక్స్ కంపెనీలో గత రెండు నెలల కిందట అగ్ని ప్రమాదంలో మరణించిన వడ్డేపల్లి వీరేశం కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం కింద 41లక్షలు కంపెనీ ప్రతినిధులతో కలిసి బుధవారం చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజి రెడ్డి అందజేశారు.


Latest News
 

షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం Sun, Oct 27, 2024, 12:38 PM
జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్ Sun, Oct 27, 2024, 12:29 PM
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర Sun, Oct 27, 2024, 12:05 PM
దీపావళి పండుగ.. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు Sun, Oct 27, 2024, 11:55 AM
సూర్యలంక సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతు.. Sun, Oct 27, 2024, 11:54 AM