రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండ్ల దంపతులు

byసూర్య | Thu, Jul 11, 2024, 10:24 AM

జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సతీమణి జ్యోతి, కుమారుడు సాయి సాకేత్ రెడ్డి లు గురువారం తెల్లవారుజామున శ్రీశ్రీశ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులను పొందారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడి, పాడిపంటలతో, అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM