కేతకి సంగమేశ్వర మందిరంలో ప్రత్యేక పూజలు

byసూర్య | Wed, Jun 26, 2024, 11:28 AM

జేష్ఠ మాసం పంచమి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం శివలింగానికి అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. స్వామివారికి మంగళ హారతులు , మహా నైవేద్యాన్ని సమర్పించారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM