లారీని ఢీ కొట్టిన బస్సు: ఒకరి మృతి

byసూర్య | Tue, Jun 25, 2024, 03:34 PM

ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న డైమండ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ముందుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు ఢీ కొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో అదిలాబాద్ కు చెందిన అప్సర్ ఖాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. సంఘటన స్థలానికి పోలీసులు వెంటనే చేరుకుని క్షతగాత్రులను 12 అంబులెన్స్ లలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం Sun, Oct 27, 2024, 12:38 PM
జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్ Sun, Oct 27, 2024, 12:29 PM
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర Sun, Oct 27, 2024, 12:05 PM
దీపావళి పండుగ.. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు Sun, Oct 27, 2024, 11:55 AM
సూర్యలంక సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతు.. Sun, Oct 27, 2024, 11:54 AM