తొండ గ్రామంలో చోరీ..

byసూర్య | Thu, Jun 20, 2024, 01:50 PM

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన ఘటన బుధవారం రోజు చోటు చేసుకుంది. తులం బంగారం, మొబైల్ ఫోన్ టీవీ, అపహరించినట్లు బాధితుడు గొడుగు యాకస్వామి, ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో విలువైన వస్తువులు అపహరించారని యాకస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM