ప్లాట్ల బాధితులు చిన్నారెడ్డికి వినతి

byసూర్య | Wed, Jun 19, 2024, 02:24 PM

మహబూబ్ నగర్ బస్టాండ్ వెనకాల ట్యాంక్ బండ్ నిర్మాణంలో ప్లాట్లు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి ప్లాట్ల బాధితులు మంగళవారం వినతి పత్రం అందించారు. గత 40ఏళ్ళ క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లను గత ప్రభుత్వంలో కోల్పోయామని, ఇతరచోట ప్లాట్లు కేటాయిస్తామన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలెక్టర్ హామీని నిలబెట్టుకోలేదని, తమకు న్యాయం చేయాలని బాధితులు పేర్కొన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM