పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఏ. కే ఫౌండేషన్ చైర్మన్

byసూర్య | Wed, Jun 19, 2024, 02:20 PM

నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం తేట్టేకుంట గ్రామంలో బుధవారం నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మోకారాల శ్రీనువాస్ ఆహ్వాన మేరకు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో ఏ. కే ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు ఎలుగూరి రామిరెడ్డి, మోకారాల అనిల్, జంపాల సత్తయ్య, అనుముల సత్తయ్య, గొర్రెలకాపారుల సంఘం అధ్యక్షులు మన్నెం శ్రీనివాస్ యాదవ్, పేరూరు పుల్లయ్య పాల్గొన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM