ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: సీపీ

byసూర్య | Mon, Jun 17, 2024, 11:31 AM

గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5ఇంక్లైన్ ఈద్గా ను సోమవారం సీపీ ఎం శ్రీనివాస్ సందర్శించి బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులకు సీపీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తుందని, దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ఏసిపిలు ఎం రమేష్, నరసింహులు, సిఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ లు ఉన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM