రఘురాంరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ట్రాక్టర్ ర్యాలీ

byసూర్య | Mon, May 06, 2024, 03:16 PM

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహయం రఘురాం రెడ్డి గెలుపును కాంక్షిస్తూ సోమవారం ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు తమ్మినేని నవీన్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డిని గెలిపించి డిల్లీకి పంపిస్తే జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తారని తెలిపారు.


Latest News
 

మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM
ప్రేమ పేరుతో మోసపోయిన యువకుడు Sun, May 19, 2024, 10:04 AM
శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు Sun, May 19, 2024, 09:53 AM
ముస్తాబు అయిన నల్ల పోచమ్మ అమ్మవారు Sun, May 19, 2024, 09:49 AM
ఓవర్ లోడ్తో వెళ్తున్న మూడు టిప్పర్లు సీజ్ Sun, May 19, 2024, 09:30 AM