ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

byసూర్య | Sat, May 04, 2024, 01:45 PM

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ త్రీ మంకీ జంక్షన్ నందు ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు మాదాపూర్ శ్రీనివాస్ ప్రథమ పుత్రుడు కళ్యాణి జ్ఞాపకార్థం శనివారం వాసవి ఆర్యవైశ్య సంఘం ప్రగతి నగర్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ Sat, May 18, 2024, 12:33 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి Sat, May 18, 2024, 12:32 PM
అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి Sat, May 18, 2024, 12:29 PM
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM