ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత

byసూర్య | Thu, Apr 25, 2024, 12:20 PM

గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 62. 82 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. మొత్తం 2, 948 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1, 852 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జనరల్ మొదటి సంవత్సరం ఫలితాలలో 53. 48 శాతంతో 21వ స్థానంలో నిలిచింది. 3, 257 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1, 742 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఓకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 72. 4 శాతం మంది పాస్ అయ్యారు.


Latest News
 

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ Sat, May 18, 2024, 12:33 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి Sat, May 18, 2024, 12:32 PM
అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి Sat, May 18, 2024, 12:29 PM
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM