byసూర్య | Tue, Apr 23, 2024, 12:35 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లోగల శ్రీ ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్నిర్మాణ పనులను కార్పొరేటర్ రావుల శేషగిరి మంగళవారం పర్యవేక్షించారు. అలాగే ఈ గౌష్య కమిటీ సభ్యులను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఆలయ కమిటీ బస్తీ కమిటీ సభ్యులు అలాగే మజీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.