యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం

byసూర్య | Tue, Apr 23, 2024, 12:35 PM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారికి భక్తుల కానుక రూపంలో వచ్చిన నెల రోజుల ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు ఆలయ EO భాస్కర్ రావు తెలిపారు. హుండీ లెక్కింపును కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో అధికారులు, భద్రత సిబ్బంది పర్యవేక్షణలో ఆలయ సిబ్బందిచే ప్రారంభించారు. సాయంత్రం లెక్కింపు అనంతరం హుండీ ఆదాయం వెల్లడిస్తామని తెలిపారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM