గండ్రను ఎప్పుడో తొలగించాం.. టిబిజీకెఎస్ స్టీరింగ్ కమిటీ

byసూర్య | Tue, Apr 23, 2024, 12:28 PM

గండ్ర దామోదర్ మరియు అతని అనుచరులను గతంలోనే టీబీజీకేఎస్ నుండి తొలగించామని స్టీరింగ్ కమిటీ బాధ్యులు నూనె కొమురయ్య, వడ్డేపల్లి శంకర్, పర్లపల్లి రవి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. దామోదర్ రావు కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు. సింగరేణిలో జరిగిన ఎన్నికల తర్వాత ఇలాంటి వారిని సంఘం తొలగించిందని టీబీజీకేఎస్ కు గండ్రకు సంబంధం లేదని వెల్లడించారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM