మాజీ సర్పంచ్ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

byసూర్య | Tue, Apr 23, 2024, 12:23 PM

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ తాటికొండ సదానందం తండ్రి అయోధ్య రాములు సోమవారం మృతి చెందగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అంత్యక్రియలో పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య, దుర్గం తిరుపతి, వంగల రవీందర్ రెడ్డి, రాజయ్య, కాల్వ పాపిరెడ్డి, గండికోట రవి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM