పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులు చెల్లించాలి

byసూర్య | Tue, Apr 23, 2024, 11:43 AM

ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం నారాయణపేట మండలం చిన్నజట్రం, లక్ష్మీపూర్ గ్రామాలలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ. ప్రాంతాల్లో కూలీలు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని కోరారు. పని ముట్లు ప్రభుత్వం అందించాలన్నారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM