నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం

byసూర్య | Sat, Apr 20, 2024, 02:43 PM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలోని పోలోని వాగుపై సీటీ పాడు గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న వంతెన ఏడాదిగా పనులు కొనసాగుతున్నాయే తప్ప పూర్తి కావడం లేదు. ఏడాది కింద పనులు మొదలుపెట్టి, ఇప్పటివరకు నత్తనడకన కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామస్తులు అయిజకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వంతెనను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని శనివారం కోరారు.


Latest News
 

మూడో వార్డులో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
విస్తృత ప్రచారం నిర్వహించిన పిరమిడ్ అభ్యర్థి మోహన్ రెడ్డి Fri, May 03, 2024, 02:08 PM
అత్తమామ వేధిస్తున్నారని.. మహిళ సూసైడ్ Fri, May 03, 2024, 02:07 PM
కాంగ్రెస్ నేతల ప్రచార జోరు Fri, May 03, 2024, 02:05 PM
గడపగడపకు ప్రచారం నిర్వహించిన బోర్లం బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 02:04 PM