byసూర్య | Sat, Apr 20, 2024, 02:40 PM
భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతుగా వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి నేతృతంలో శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు లో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రియాజ్, కెపి రాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రెడ్డి, మాజీ కౌన్సిలర్ సుశీల్దార్ ప్రచారంలో పాల్గొన్నారు.