ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం

byసూర్య | Sat, Apr 20, 2024, 12:32 PM

జగిత్యాల పట్టణంలోని 166 వ బూత్ 45 వ వార్డులో శనివారం ఇంటింట ప్రచారంలో భాగంగా నిజామాబాద్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ తోపాటు పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, క్రాంతి, శేఖర్, బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.


Latest News
 

భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు Fri, May 03, 2024, 07:40 PM
స్టూడెంట్ రోహిత్ వేముల కేసు క్లోజ్.. పోలీసుల వివరణ ఇదే.. వాళ్లందరికీ ఉపశమనం Fri, May 03, 2024, 07:36 PM
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికే Fri, May 03, 2024, 07:33 PM
కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM