byసూర్య | Sat, Apr 20, 2024, 12:32 PM
జగిత్యాల పట్టణంలోని 166 వ బూత్ 45 వ వార్డులో శనివారం ఇంటింట ప్రచారంలో భాగంగా నిజామాబాద్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ తోపాటు పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, క్రాంతి, శేఖర్, బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.