వైభవంగా ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠ..

byసూర్య | Tue, Apr 16, 2024, 10:38 AM

కల్లూరు మండలం రఘునాథగుడెంలో శ్రీకోందడస్వామి, బోడ్రాయి(నిఖిశిల) దేవతా విగ్రహాలను సోమవారం వైభవంగా ప్రతిష్ఠించారు. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. శ్రీ సీతారామచంద్రులస్వామి వారి పటాన్ని బహుకరించి కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ ధరలు Thu, May 16, 2024, 03:08 PM
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ Thu, May 16, 2024, 03:05 PM
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి Thu, May 16, 2024, 03:01 PM
రాజకీయాలు తప్ప రైతుల కష్టాలు పట్టవా?: కేటీఆర్‌ Thu, May 16, 2024, 01:55 PM
ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులు Thu, May 16, 2024, 01:06 PM